మంత్రి పొన్నం ప్రభాకర్ ను కలిసిన ఓయూ జేఏసీ చైర్మైన్

58பார்த்தது
మంత్రి పొన్నం ప్రభాకర్ ను కలిసిన ఓయూ జేఏసీ చైర్మైన్
ఉస్మానియా యూనివర్సిటీ జేఏసీ చైర్మైన్ కొత్తపల్లి తిరుపతి ఆధ్వర్యంలో బుధవారం మంత్రి పొన్నం ప్రభాకర్ ను కలిసి పుష్పగుచ్చం అందజేశారు. పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా సిరిసిల్ల నియోజకవర్గంలో జరిగిన భారీ బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకొని పార్టీలో చేరారు.

தொடர்புடைய செய்தி