మట్టి విగ్రహాలనే పూజించండి: జీఎం

76பார்த்தது
మట్టి విగ్రహాలనే పూజించండి: జీఎం
మట్టి వినాయక విగ్రహాలను పూజిస్తూ పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని సింగరేణి సంస్థ రామగుండం-3 ఏరియ జనరల్ మేనేజర్ సుధాకరరావు, అడ్రియాల ప్రాజెక్ట్ ఏరియా జనరల్ మేనేజర్ కొప్పుల వెంకటేశ్వర్లు అన్నారు. శనివారం రామగిరిలోని రాణిరుద్రమదేవి క్రీడా ప్రాంగణంలో నిర్వహించిన ఉచిత మట్టి వినాయక విగ్రహాల పంపిణీకి హాజరై కాలనీవాసులకు మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో విభాగాల అధికారులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி