మహిళలకు రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలి: దాసరి ఉష

67பார்த்தது
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కలు అవమానకరంగా అవహేలనగా మాట్లాడడం పట్ల బిఆర్ఎస్ శ్రేణులు నిరసన గళం చేపట్టారు. గోదావరిఖనిలో నిరసన తెలిపారు. తెలంగాణ సభ్య సమాజం తలదించుకునేల మహిళ ఎమ్మెల్యేలపై అనుచితంగా మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలని పెద్దపల్లి జిల్లా బారాస నాయకురాలు దాసరి ఉష డిమాండ్ చేశారు.

தொடர்புடைய செய்தி