ప్రమాదాలకు గురి చేస్తున్న అధికారులను సస్పెండ్ చేయాలి: రియాజ్

1096பார்த்தது
సింగరేణిలో రోజుకో ప్రమాదం జరగడం పట్ల కార్మికులు కలవర పడుతున్నారు. రామగుండం 1 జీడికే 2వ గని లో జరిగిన ప్రమాద బాధితులను ఆదివారం హెచ్ఎంఎస్ అధ్యక్షుడు పరామర్శించారు మెరుగైన వైద్య చికిత్స అందించాలని వైద్యులను కోరారు. ప్రమాదానికి కారణమైన అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని, కార్మికుల రక్షణ చర్యలు చేపట్టాలని, ఇలాంటి ప్రమాదాలు జరగకుండా యాజమాన్యం సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని రియాజ్ డిమాండ్ చేశారు.

தொடர்புடைய செய்தி