ప్రభుత్వ హామీలు వెంటనే నెరవేర్చాలి: జూపాక శ్రీనివాస్

51பார்த்தது
సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ ప్రజా పంథా జిల్లా కమిటీ ఆధ్వర్యంలో గురువారం పెద్దపెల్లి జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. కలెక్టర్ కి వినతిపత్రాన్ని సమర్పించారు. రేషన్ కార్డులు, పెన్షన్లు, ఇళ్లు, ఇళ్ల స్థలాలు, తదితర సమస్యల పరిష్కారం చేయాలని ఉమ్మడి జిల్లా కార్యదర్శి జూపాక శ్రీనివాస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నాయకులు గుజ్జుల సత్యనారాయణ రెడ్డి, తోకల రమేష్ తదితరులు పాల్గోన్నారు.

தொடர்புடைய செய்தி