ఖనిలో ఆర్టీసీ సిబ్బందికి ఆటల పోటీలు

61பார்த்தது
ఖనిలో ఆర్టీసీ సిబ్బందికి ఆటల పోటీలు
గోదావరిఖని ఆర్టీసీ డిపోలో 'లక్షే లక్ష్యం' కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఆర్టీసీ సిబ్బందికి ఆటవిడుపులో భాగంగా ఆదివారం ఆటల పోటీలు నిర్వహించారు. రన్నింగ్, స్పూన్ అండ్ బాల్, ముగ్గుల పోటీలు, మ్యూజికల్ చైర్ వంటి ఆటల పోటీలు నిర్వహించారు. డిపో మేనేజర్ ఎం. నాగభూషణం, అసిస్టెంట్ మేనేజర్(టీ) కె. గీతాకృష్ణ, ఎంప్లాయిస్ వెల్ఫేర్ బోర్డు సభ్యులు టి. కె. స్వామి, వి. ఇందిరాదేవి, ఉద్యోగులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி