అభివృద్ధి పనులను పూర్తి చేయాలి: కలెక్టర్

80பார்த்தது
అభివృద్ధి పనులను పూర్తి చేయాలి: కలెక్టర్
జిల్లాలో వివిధ ఇంజనీరింగ్ శాఖల ద్వారా చేపట్టిన అభివృద్ధి పనులు ప్రాధాన్యత క్రమం ప్రకారం పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష  తెలిపారు. శనివారం సమీకృత జిల్లా కలెక్టరేట్ లో వివిధ ఇంజనీరింగ్ విభాగాల ద్వారా చేపట్టిన అభివృద్ధి పనులపై సమీక్షించారు. ఈ సమావేశంలో టిఎస్ఈడబ్ల్యూఐసి ఈఈ అనిత, ఈఈ పంచాయతీరాజ్ గిరీష్ బాబు, ఈఈ ఆర్&బీ భావ్ సింగ్ పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி