సంస్థ అభివృద్ధికి తోడ్పడాలి: జీఎం నాగేశ్వరరావు

81பார்த்தது
సంస్థ అభివృద్ధికి తోడ్పడాలి: జీఎం నాగేశ్వరరావు
సింగరేణి సంస్థ అభివృద్ధికి తోడ్పడాలని అడ్రియాల ప్రాజెక్ట్ ఏరియా ఇన్ ఛార్జ్ జనరల్ మేనేజర్ కొలిపాక నాగేశ్వరరావు అన్నారు. అడ్రియాల ప్రాజెక్ట్ ఏరియాలోని ఎంవిటిసిలో 48రోజుల శిక్షణ పూర్తయిన 10మంది డిపెండెంట్లకు బుధవారం జీఎం కార్యాలయంలో పోస్టింగ్ ఉత్తర్వులను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఓటు జీఎం సత్యనారాయణ, పర్సనల్ విభాగాధిపతి సుదర్శనం, ఎంవిటిసి మేనేజర్ మల్లన్న, జూనియర్ అసిస్టెంట్ క్రాంతి కిరణ్ పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி