సేప్టీ నిర్లక్ష్యమే ఇద్దరు కార్మికుల మృతి: సిఐటీయు

54பார்த்தது
సేప్టీ నిర్లక్ష్యమే ఇద్దరు కార్మికుల మృతి: సిఐటీయు
రామగుండం 3, ఓసిపి 2లో మట్టి పెల్లలు కూలి ఫిట్టర్ కార్మికుడు ఉప్పు వెంకటేశ్వర్లు, జనరల్ మజ్దూర్ కార్మికుడు విద్యాసాగర్ లు మృతి చెందారు. రక్షణ అధికారుల నిర్లక్ష్యం వలనే వారు మృతి చెందారని బుధవారం సిఐటియు నాయకులు ఆరోపించారు. బ్యాంకు ఇన్సూరెన్స్ తో పాటు, ఓసిపి2 రక్షణ అధికారుల పై చర్యలు తీసుకోవాలని, మృతుల కుటుంబాలకు యాజమాన్యం మరో కోటి రూపాయలు చెల్లించాలని అర్జీ1, 3 కార్యదర్శులు డిమాండ్ చేశారు.

தொடர்புடைய செய்தி