పిల్లల ఎదుగుదలను పర్యవేక్షించాలి: జిల్లా కలెక్టర్

69பார்த்தது
పిల్లల ఎదుగుదలను పర్యవేక్షించాలి: జిల్లా కలెక్టర్
జిల్లాలోని పిల్లల ఎదుగుదలను అంగన్వాడి కేంద్రాల ద్వారా పర్యవేక్షించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. గురువారం సమీకృత కలెక్టరేట్ లో మహిళా శిశు దివ్యాంగుల సంక్షేమ శాఖ పనితీరుపై స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అరుణశ్రీతో కలిసి అధికారులతో సమీక్షించారు. అంగన్ వాడి కేంద్రాల పనితీరుపై ఆరా తీశారు. ఈ సమావేశంలో జిల్లా సంక్షేమ అధికారి రౌఫ్ ఖాన్, సిడిపిఓ లు కవిత, అలేఖ్య, పుష్పలతలు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி