కలెక్టరేట్ ఎదుట కార్మికుల ధర్నా

59பார்த்தது
కలెక్టరేట్ ఎదుట కార్మికుల ధర్నా
సీఐటియు గ్రామపంచాయతీ యూనియన్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సోమవారం జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. అదనపు కలెక్టర్ అరుణశ్రీకి వినతిపత్రం అందజేశారు. యూనియన్ వర్కింగ్ అధ్యక్షులు సీపెల్లి రవీందర్, జిల్లా ప్రధాన కార్యదర్శి ఖాజా మాట్లాడుతూ బకాయి వేతనాలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు ఇరుగురాల లచ్చయ్య, తీట్ల శ్రీనివాస్, నరేష్, లక్ష్మణ్, అశోక్ పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி