మహిళల భద్రతే షీ టీమ్ లక్ష్యం

74பார்த்தது
మహిళల భద్రతే షీ టీమ్ లక్ష్యం
మహిళల భద్రతే లక్ష్యంగా షీ టీమ్ లు పనిచేస్తాయని షీ టీమ్ ఇంచార్జ్, ఏఎస్ఐ మల్లన్న పేర్కొన్నారు. గురువారం సుల్తానాబాద్ మండలం గర్రెపల్లి మోడల్ స్కూల్/కళాశాలలో విద్యార్థులకు షీ టీంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మహిళల భద్రత, మహిళల రక్షణే లక్ష్యమన్నారు. ఈకార్యక్రమంలో షీటీం సిబ్బంది స్నేహాలత, సురేష్, కళాశాల ప్రిన్సిపాల్ రఘునాథ్, వైస్ ప్రిన్సిపల్ బిక్షం పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி