ఆలయాల అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేయాలి

66பார்த்தது
ఆలయాల అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేయాలి
మంథని ప్రాంతంలో దేవాలయాల అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేయాలని దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ శైలజ రామయ్యర్ అన్నారు. మంగళవారం మంథని మహాలక్ష్మి దేవాలయంలో దేవాదాయ, సమాచార పౌరసంబంధాల శాఖ ప్రత్యేక కమిషనర్ హన్మంతరావు, జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్షతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గౌతమేశ్వర దేవాలయాన్ని పురావస్తుశాఖ అధికారులతో కలిసి సందర్శించిన అనంతరం మున్సిపల్ లో ఆలయాల అభివృద్ధిపై సమీక్షించారు.

தொடர்புடைய செய்தி