పెద్దపల్లి: మద్దతు ధరకు ధాన్యం కొనుగోలు చేయాలి.. కలెక్టర్

60பார்த்தது
పెద్దపల్లి: మద్దతు ధరకు ధాన్యం కొనుగోలు చేయాలి.. కలెక్టర్
ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్లో నిర్దేశించిన నాణ్యత ప్రమాణాలను తూచ తప్పకుండా పాటిస్తూ మద్దతు ధరపై వరి ధాన్యం కొనుగోలు చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. బుధవారం కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు సన్నాహక సమావేశంలో కలెక్టర్ శ్రీహర్ష అదనపు కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ లాల్ తో కలిసి పాల్గొని మాట్లాడారు. జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఆదిరెడ్డి, జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి రాజేందర్ పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி