రైతులకు మెరుగైన సేవలందించాలి: ఎమ్మెల్యే

56பார்த்தது
రైతులకు మెరుగైన సేవలందించాలి: ఎమ్మెల్యే
రైతులకు మెరుగైన సేవలందించాలని పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణరావు అన్నారు. ఇటీవల నూతనంగా నియమితులైన పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్ చైర్ పర్సన్ ఈర్ల స్వరూప, వైస్ చైర్మన్ కూర మల్లా రెడ్డి, డైరెక్టర్లు మంగళవారం ఎలిగేడు మండలం శివపల్లి గ్రామంలో ఎమ్మెల్యేని మర్యాద పూర్వకంగా కలిశారు. అనంతరం నూతన పాలకవర్గాన్ని ఎమ్మెల్యే అభినందించారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు, కాంగ్రెస్ నాయకులు, రైతులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி