మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలి: జువ్వాడి నర్సింగరావు

59பார்த்தது
మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలి: జువ్వాడి నర్సింగరావు
కోరుట్ల నియోజకవర్గం మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలని కాంగ్రెస్ పార్టీ కోరుట్ల నియోజకవర్గ ఇంఛార్జి జువ్వాడి నర్సింగరావు అన్నారు ఆదివారం ఆయన పాత్రికేయులకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు మాదక ద్రవ్యాలకు బానిసై తమ ఉజ్వల భవిష్యత్తు ను నాశనం చేసుకోవద్దు అని ఆయన విజ్ఞప్తి చేశారు. ఇటీవల కాలంలో యువత గంజాయి , డ్రగ్స్ తదితర మత్తు పదార్థాలకు బానిసలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేసారు.

தொடர்புடைய செய்தி