తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారులు మాజీ మంత్రి, మాజీ పీసీసీ అధ్యక్షులు దివంగత నేత స్వర్గీయ ఎం సత్యనారాయణ రావు మూడవ వర్ధంతి సందర్బంగా కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ కార్యాలయం లో నాయకుల సమక్షంలో లో దివంగత ఎమ్మెస్సార్ చిత్రపటానికి ఆదివారం కాంగ్రెస్ నాయకులు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించడం జరిగింది.