పెండింగ్ ఎల్ఆర్ఎస్ ధరఖాస్తులు పరిష్కరించాలి: కలెక్టర్

71பார்த்தது
పెండింగ్ ఎల్ఆర్ఎస్ ధరఖాస్తులు పరిష్కరించాలి: కలెక్టర్
జగిత్యాల జిల్లాలో పెండింగ్లో ఉన్న ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ బి సత్య ప్రసాద్ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ మినీ మీటింగ్ హాల్లో ఎల్ఆర్ఎస్ పెండింగ్ దరఖాస్తులకు టౌన్ ప్లానింగ్ మున్సిపల్, రెవిన్యూ, ఇరిగేషన్ ఎంపీడీవో అధికారులతో కలిసి సమావేశంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ గౌతంరెడ్డి పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி