ధర్మపురి క్షేత్రం ఆదాయ వివరాలు

58பார்த்தது
ధర్మపురి క్షేత్రం ఆదాయ వివరాలు
జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానానికి సోమవారం 1, 46, 221 రూపాయల ఆదాయం వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు. టికెట్ల ద్వారా 68, 546 రూపాయలు, ప్రసాదాల ద్వారా 58, 300 రూపాయలు, అన్నదానం కోసం 19, 375 రూపాయల ఆదాయం వచ్చినట్లు ఆలయ కార్యనిర్వాహణ అధికారి సంకటాల శ్రీనివాస్ ఒక ప్రకటనలో వెల్లడించారు.

தொடர்புடைய செய்தி