కాంగ్రెస్ అభ్యర్థి వంశీకృష్ణ గెలవాలని పూజలు

66பார்த்தது
కాంగ్రెస్ అభ్యర్థి వంశీకృష్ణ గెలవాలని పూజలు
పెగడపల్లి మండలం దేవికొండ గ్రామంలోని మైసమ్మ తల్లి ఆలయంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బుధవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో పెద్దపల్లి ఎంపీగా గడ్డం వంశీకృష్ణ గెలుపొందాలని పూజలు చేశారు. అనంతరం పార్టీ నాయకులు గడపగడపకు వెళ్లి హస్తం గుర్తుకు ఓటు వేసి వంశీకృష్ణని గెలిపించాలని ఓటర్లను కోరారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி