స్మశాన వాటిక స్థలం కోసం తహసిల్దార్ కు వినతి పత్రం

75பார்த்தது
స్మశాన వాటిక స్థలం కోసం తహసిల్దార్ కు వినతి పత్రం
బోయినపల్లి మండలం తడగొండ గ్రామంలో స్మశాన వాటికకు స్థలం కోసం గ్రామ ఎస్సీ, బీసీ కాలనికి చెందిన ప్రజలకు స్మశాన వాటిక లేక ఇబ్బందులకు గురవుతున్నారు. స్థలం లేక రోడ్డు ప్రక్కకు శవాలు దహనం చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుందని మా ఇబ్బందులను గుర్తించి స్మశాన వాటిక కోసం స్థలాన్ని కేటాయించాలని గురువారం తహసిల్దార్ పుష్పలతకు వినతి పత్రం అందజేశారు.

தொடர்புடைய செய்தி