హైమాస్ లైట్ ప్రారంభించిన సింగిల్ విండో డైరెక్టర్

55பார்த்தது
హైమాస్ లైట్ ప్రారంభించిన సింగిల్ విండో డైరెక్టర్
బోయినపల్లి మండల కేంద్రంలోని సింగిల్ విండో కార్యాలయం ముందు శనివారం హైమాస్ లైటును ప్రారంభించిన సింగిల్ విండో డైరెక్టర్ గుడి శ్రీనివాసరెడ్డి. ఇట్టి హైమాస్ లైటుకు సహకరించిన చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, సింగిల్ విండో చైర్మన్ వెంకట రామారావు లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు సంభ లక్ష్మి రాజము, ఎల్లేష్, ప్రశాంత్ తదితరులు ఉన్నారు.

தொடர்புடைய செய்தி