రెట్టింపు స్థాయిలో విద్యార్థుల ఆత్మహత్యలు

73பார்த்தது
రెట్టింపు స్థాయిలో విద్యార్థుల ఆత్మహత్యలు
20ఏళ్ల కాలంలో ఆత్మహత్యలు 2శాతం ఉంటే, విద్యార్థుల ఆత్మహత్యలు రెట్టింపుగా ఉన్నాయని మానసికవైద్య నిపుణులు డాక్టర్ జి. రమణ అన్నారు. కామారెడ్డి జిల్లా మానసిక ఆరోగ్య వారి ఆధ్వర్యంలో, గురువారం ఎల్లారెడ్డి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు అవగాహన సదస్సు జరిగింది. గత పదేళ్లలో ఆత్మహత్యలు 6, 654 నుండి 13, 004 కు పెరిగాయని, జాతీయ నేరగణాంకాల సంస్థ బాల బాలికలు సమానస్థాయిలో ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్నారు.

தொடர்புடைய செய்தி