పొన్నసేవతో ముగిసిన శ్రీరామ నవమి వేడుకలు

50பார்த்தது
పొన్నసేవతో ముగిసిన శ్రీరామ నవమి వేడుకలు
శ్రీరామ నవమి రోజు నుంచి ప్రతి రోజూ ఎల్లారెడ్డి పట్టణంలోని రామాలయం నుంచి సీతారాముల విగ్రహాలను రోజుకో వాహనం పై ఊరేగించినట్లు రామాలయ ధర్మకర్తలు సిద్ది చక్రధర్, సిద్ది గంగులు, సిద్ది శ్రీధర్, సిద్ది భైరవ ప్రసాద్, సిద్ది సూర్య ప్రకాష్, సిద్ది భైరులు మంగళవారం తెలిపారు. ఆదివారం రాత్రి రామాలయం నుంచి హనుమంతుని వాహనంపై సీతారాముల విగ్రహాలను ఉంచి పొన్న శావను విద్యుత్ సీరియల్ బల్బులతో సుందరంగా అలంకరించి ఊరేగించారు.

தொடர்புடைய செய்தி