కాంగ్రెస్ గూటికి చేరిన ఎల్లారెడ్డి మున్సిపల్ చైర్మన్

572பார்த்தது
కాంగ్రెస్ గూటికి చేరిన ఎల్లారెడ్డి మున్సిపల్ చైర్మన్
ఎల్లారెడ్డి మున్సిపల్ చైర్మెన్ కుడుముల సత్యనారాయణ బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి బుధవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. సంగారెడ్డి జిల్లా కేంద్రంలో వైద్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారికి మంత్రి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి సురేష్ కుమార్ షెట్కార్ వున్నారు.

தொடர்புடைய செய்தி