అవార్డుల కోసం దరఖాస్తుల ఆహ్వానం: డీఈవో రాజు

75பார்த்தது
అవార్డుల కోసం దరఖాస్తుల ఆహ్వానం: డీఈవో రాజు
జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుల కోసం ఆన్లైన్ ద్వారా దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు డీఈవో ఎస్. రాజు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో పని చేస్తున్న హెచ్ఎంలు, ఉపాధ్యాయులు ఈనెల 15వ తేదీ లోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. ఎంపిక మార్గదర్శకాల కోసం ఎం హెచ్ ఆర్ డి వెబ్ సైట్ లో సంప్రదించాలని సూచించారు.

தொடர்புடைய செய்தி