బీజేవైఎం జిల్లా కార్యవర్గ సభ్యుల ఎన్నిక

53பார்த்தது
బీజేవైఎం జిల్లా కార్యవర్గ సభ్యుల ఎన్నిక
కామారెడ్డి జిల్లా బీజేవైఎం కార్యవర్గ సభ్యులుగా భిక్నూర్ మండలానికి చెందిన ఇద్దరు బీజేవైఎం నాయకులను నియమించడం జరిగిందని జిల్లా బీజేవైఎం అధ్యక్షులు నంది వేణు, ప్రధాన కార్యదర్శి రాజశేఖర్ రెడ్డి శుక్రవారం తెలిపారు. పెద్దమల్లారెడ్డికి రాజేందర్, మోటాట్ పల్లికి చెందిన భాస్కర్ రెడ్డిని నియమించడం జరిగిందన్నారు. పార్టీ బలోపేతానికి వారు చేసిన సేవలను పార్టీ అధిష్టానం గుర్తించినట్లు తెలిపారు. బీజేవైఎంని మరింత బలోపేతం చేస్తామన్నారు.

தொடர்புடைய செய்தி