కుట్టు శిక్షణ కేంద్రాలను సందర్శించిన జిల్లా కలెక్టర్

65பார்த்தது
కుట్టు శిక్షణ కేంద్రాలను సందర్శించిన జిల్లా కలెక్టర్
ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు సంవత్సరం పాటు మన్నికగా ఉండేలా యూనిఫామ్స్ కుట్టాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ మహిళా సంఘ సభ్యులకు సూచించారు. శనివారం కామారెడ్డి మండలం గర్గుల్, బిబిపేటలో కుట్టు శిక్షణ కేంద్రాలను సందర్శించి ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు కుట్టుతున్న యూనిఫార్మ్ ప్రక్రియను పరిశీలించి మంచి నాణ్యతతో మన్నికగా కుడుతుండడం పట్ల మహిళా సంఘ సభ్యులను అభినందించారు.

தொடர்புடைய செய்தி