4 ఇసుక ట్రాక్టర్లు సీజ్.. ఠాణాకు తరలింపు

74பார்த்தது
4 ఇసుక ట్రాక్టర్లు సీజ్.. ఠాణాకు తరలింపు
సాలురా మంజీరా పరివాహక ప్రాంతం నుంచి అనుమతులు లేకుండా ఇసుకను తరలిస్తున్న నాలుగు ఇసుక ట్రాక్టర్లను సీజ్ చేసి బోధన్ రూరల్ ఠాణాకు తరలించినట్లు ఎస్సై మచ్ఛంధర్ తెలిపారు. అనుమతులు లేకుండా ఇసుకను తరలించినట్లయితే సహించేది లేదని, భారీ జరిమానాలతో పాటు కేసులను నమోదు చేస్తామని పోలీసులు హెచ్చరించారు. ఇసుక అవసరం ఉన్నవారు సంబందిత అధికారుల అనుమతులు పొంది ఇసుకను తరలించుకోవాలని తెలిపారు.

தொடர்புடைய செய்தி