నరేంద్ర మోడీ, మందక్రిష్ణ మాదిగలకు పాలాభిషేకం

84பார்த்தது
నరేంద్ర మోడీ, మందక్రిష్ణ మాదిగలకు పాలాభిషేకం
గత 30 ఏళ్ల నుండి ఎస్సీ ఉప కులాల వర్గీకరణ కోసం పోరాటం చేస్తున్న మందకృష్ణ మాదిగ కృషికి ఫలితం దక్కిందనందుకు కోటగిరి మండల కేంద్రంలో శుక్రవారం ప్రధాని మోడీ, మందక్రిష్ణ మాదిగ‌చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో కోటగిరి మండల బిజెపి నాయకులు, ఎమ్మార్పీఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி