భజన కీర్తనలో పాల్గొన్న ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి

71பார்த்தது
వర్ని మండలంలోని జలాల్పూర్ గ్రామంలో కోదండ రామాలయ విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవంలో భాగంగా భక్తులు రాముని కీర్తనలు ఆలపించగా ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి అందుకు అనుగుణంగా భజన కీర్తనలు ఆలపించారు. ఈ కార్యక్రమంలో మల్లాపూర్ పీఠాధిపతి, స్థానిక ప్రజాప్రతినిధులు, భక్తులు, గ్రామస్తులు నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி