వేలకోట్లతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసింది ఎమ్మెల్యే

78பார்த்தது
వేలకోట్లతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసింది ఎమ్మెల్యే
బాన్సువాడ మండలంలోని ఇబ్రహీంపేట్ తండాలో మంగళవారం పార్లమెంట్ అభ్యర్థి ఎన్నికల ప్రచారంలో భాగంగా పార్టీ ఇంచార్జ్ పోచారం భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ బాన్సువాడ నియోజకవర్గం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారంతో వేలకోట్లతో అభివృద్ధి చేసింది ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి అని, ప్రజలకు, అందుబాటులో ఉండి వారి సమస్యలను పరిష్కరించిన ఎమ్మెల్యేకు మద్దతుగా ఎంపీ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీకి మద్దతు పలకాలన్నారు
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி