పప్పు కర్రీలో జెర్రి.. కంగుతిన్న కస్టమర్ (వీడియో)

1088பார்த்தது
హైదరాబాద్ నగరంలో కొన్ని హోటళ్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. ఈ క్రమంలో అబిడ్స్ లోని తాజ్ మహల్ హోటల్ లో భోజనం చేసేందుకు వచ్చిన కస్టమర్ కు వింత అనుభవం ఎదురైంది. సదరు కస్టమర్ పప్పు కర్రీ ఆర్డర్ చేయగా అందులో జెర్రి ప్రత్యక్ష్యమైంది. దీంతో కంగుతిన్న కస్టమర్.. హోటల్ యాజమాన్యాన్ని నిలదీశాడు. అయితే నిర్వాహకుల నుంచి నిర్లక్ష్యంగా సమాధానం రావడంతో GHMC అధికారులకు ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

தொடர்புடைய செய்தி