మండల ప్రత్యేక అధికారి సమీక్ష సమావేశం

56பார்த்தது
మండల ప్రత్యేక అధికారి సమీక్ష సమావేశం
ధర్మారం మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో మండల స్థాయి అధికారులతో ధర్మారం మండల ప్రత్యేక అధికారి, డీపీవో వీర బుచ్చయ్య మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామాలలో చేపడుతున్న అభివృద్ధి పనులపై సమీక్షించి, సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సమావేశంలో ఎంపీడీవో ప్రవీణ్ కుమార్, మండల స్థాయి అధికారులు, గ్రామ ప్రత్యేక అధికారులు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி