విప్ చొరవతో ప్రారంభమైన ధర్మపురి సంస్కృతాంధ్ర కళాశాల

58பார்த்தது
విప్ చొరవతో ప్రారంభమైన ధర్మపురి సంస్కృతాంధ్ర కళాశాల
ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ చొరవతో తిరిగి ప్రారంభించిన ధర్మపురిలోని సంస్కృతాంధ్ర కళాశాల (నైట్ కాలేజ్). నూతనంగా ఔట్ సోర్సింగ్ విధానం ద్వారా నియామకమైన బోధన సిబ్బందికి సంబంధించిన నియామక పత్రాలను అడ్లూరి లక్ష్మణ్ కుమార్ చేతుల మీదుగా క్యాంపు కార్యాలయంలో శనివారం అందజేసారు. ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న కొప్పుల ఈశ్వర్ కనీసం ధర్మపురి అభివృద్ధి గురించి ఆలోచించిందన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி