హెజ్బొల్లా స్థావరాలపై ఇజ్రాయెల్ దాడి.. 558కు పెరిగిన మృతుల సంఖ్య

60பார்த்தது
హెజ్బొల్లా స్థావరాలపై ఇజ్రాయెల్ దాడి.. 558కు పెరిగిన మృతుల సంఖ్య
లెబనాన్ లోని హెజ్బొల్లా స్థావరాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ భీకర దాడులు చేసింది. ఈ దాడుల్లో మృతుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఇప్పటి వరకూ 558 మంది మృతి చెందారని లెబనాన్ ఆరోగ్య శాఖ వెల్లడించింది. మృతుల్లో 50 మంది చిన్నారులు సహా 94 మంది మహిళలు ఉన్నారని పేర్కోంది. మృతుల సంఖ్య ఇంకా పెరిగేలా ఉందని తెలిపింది.

தொடர்புடைய செய்தி