భారతదేశపు మొట్టమొదటి వందే భారత్ స్లీపర్ రైలు నమూనా ఆవిష్కరణ (వీడియో)

72பார்த்தது
భారతదేశపు మొట్టమొదటి వందే భారత్ స్లీపర్ కోచ్ ప్రొటోటైప్ వర్షన్‌ను ఆదివారం బెంగళూరులోని BEML ప్లాంట్‌లో ఆవిష్కరించారు. రైలులో రైలు సహాయకుల కోసం ప్రత్యేక బెర్త్‌లు, రాత్రి సమయంలో వాష్‌రూమ్‌కు వెళ్లే ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా ఫ్లోర్ LED స్ట్రిప్పులు ఉన్నాయి. ఈ రైలు గరిష్టంగా గంటకు 160 కిలో మీటర్ల వేగంతో ప్రయాణించనుంది. టెస్టింగ్ సమయంలో ఇది గంటకు 180 కి.మీ.గా ఉంది.

தொடர்புடைய செய்தி