పెరిగిన బంగారం, వెండి ధరలు

73பார்த்தது
పెరిగిన బంగారం, వెండి ధరలు
దసరా పండుగ సందర్భంగా బంగారం ధరలు పెరిగాయి. శనివారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.270 పెరిగి రూ.77,670 పలుకుతోంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.250 పెరిగి రూ.71,200కి చేరుకుంది. కేజీ వెండి ధర రూ.1,000 పెరిగి రూ.1,03,000కు చేరింది.

தொடர்புடைய செய்தி