లోన్ యాప్ వేధింపులతో కనిపించకుండాపోయిన స్టూడెంట్ సాయి కిరణ్

51பார்த்தது
హయత్ నగర్ ఎల్ఐసి కాలనీకి చెందిన సాయి కిరణ్ గత 15రోజులుగా తమ కొడుకు ఎక్కడున్నాడో తెలియని ఆందోళనలో తల్లిదండ్రులు. గత కొంత కాలం క్రితం లోన్ యాప్ ద్వారా లోన్ తీసుకున్న సాయి కిరణ్ లోన్ యాప్ వాళ్లు కాల్ చేసి సాయికిరణ్ కి ఇబ్బందికి గురి చేశారని తల్లిదండ్రులు హయత్ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి చేతులు దులుపుకున్నారని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.

தொடர்புடைய செய்தி