ముఖ్యమంత్రి సహాయనిధి పేదలకు వరం: పరమేశ్వర్ రెడ్డి

78பார்த்தது
ముఖ్యమంత్రి సహాయనిధి పేదలకు వరం: పరమేశ్వర్ రెడ్డి
ఉప్పల్ నియోజకవర్గ పరిధిలోని ఓల్డ్ మల్లాపూర్ కు సంబంధించిన పి రమాదేవి అనారోగ్య సమస్యతో నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స చేపించాలని కాంగ్రెస్ నాయకుడు నెమలి అనిల్ కు తెలియజేయడంతో, అత్యవసర చికిత్స నిమిత్తం సీఎం సహాయ నిధి పథకం కింద ఎల్ఓసి ద్వారా 2, 50, 000/- రూపాయలు మంజూరు చేయించడం జరిగింది. పత్రాన్ని వారి కుటుంబ సభ్యులకు ఉప్పల్ నియోజకవర్గం ఇన్ ఛార్జ్ పరమేశ్వర్ రెడ్డి అందజేశారు.

தொடர்புடைய செய்தி