శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి హుండీ లెక్కింపు

68பார்த்தது
సికింద్రబాద్ లోని శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి హుండీ ఆదాయం లెక్కింపును మంగళవారం నిర్వహించారు. ఆలయ ఈవో గుత్త మనోహర్ రెడ్డి, ఇన్స్పెక్టర్ శ్రీదేవి, ఆలయ ఫౌండర్ కామేశ్వర్, రామేశ్వర్ సమక్షంలో లెక్కింపు జరిగింది. 63 రోజులకు గానూ హుండీ ద్వారా భక్తులు అమ్మవారికి సమర్పించిన నగదు రూ. 75, 30, 784 అని అధికారులు తెలిపారు. ఈ లెక్కింపులో ఆలయ సిబ్బంది, బోనాల జాతర ట్రస్ట్, బోర్డు సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி