గవర్నర్ ను కలిసిన అడిషనల్ డివిజనల్ రైల్వే మేనేజర్

58பார்த்தது
గవర్నర్ ను కలిసిన అడిషనల్ డివిజనల్ రైల్వే మేనేజర్
తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జష్ణు దేవ్ వర్మను సికింద్రబాద్ సౌత్ సెంట్రల్ రైల్వే కమర్షియల్ మేనేజర్, అడిషనల్ డివిజనల్ రైల్వే మేనేజర్ గోపాల్ శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. గవర్నర్ పిలుపు మేరకు రాజ్ భవన్ వెళ్లిన అధికారి, పలు అంశాలకు సంబంధించి విస్తృతంగా చర్చలు జరిపినట్లు తెలిపారు. రైల్వే భద్రతపై తగిన జాగ్రత్తలు తీసుకోవాలని గవర్నర్ వారికి సూచించినట్లు తెలిపారు.

தொடர்புடைய செய்தி