నేడు విద్యుత్ అంతరాయం

82பார்த்தது
నేడు విద్యుత్ అంతరాయం
శంషాబాద్ పట్టణంలోని పలు బస్తీల్లో ఆదివారం విద్యుత్ అంతరాయం ఉంటుందని ఏఈ బాషా తెలిపారు. శంషాబాద్ సబ్ స్టేషన్ పరిధిలోని మరమ్మత్తుల కారణంగా మధురానగర్, శ్రీనివాసకాలనీ, ఆదర్శనగర్, హుడాకాలనీ, సిద్దాంతి, ఆర్బీనగర్, కొత్వాల్ గూడలో ఉదయం 10. 30 గం టల నుంచి 12 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు తెలిపారు.

தொடர்புடைய செய்தி