యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్న మల్లారెడ్డి

74பார்த்தது
యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్న మల్లారెడ్డి
యాదాద్రి శ్రీ లక్ష్మీ నృసింహ స్వామిని మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. బుధవారం లక్ష్మీ నృసింహ స్వామి దర్శనానికి వచ్చిన మల్లారెడ్డి కి అర్చకులు ఘనస్వాగతం పలికారు. ప్రజలందరు సంతోషంగా ఉండాలని నరసింహ స్వామినీ కోరుకున్నానని మల్లారెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు దయానంద్ యాదవ్, బిఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி