అయోధ్య బాల రాముడి కోసం బంగారం, వెండితో విల్లు బాణం

78பார்த்தது
హైదరాబాద్‌కు చెందిన చల్లా శ్రీనివాసశాస్త్రి అనే వ్యక్తి అయోధ్య బాల రాముని మందిరం పైన నిర్మించే శ్రీరాముని విగ్రహానికి ధనస్సు బాణం ఇవ్వాలని సంకల్పించుకున్నారు. దీని కోసం 13 కిలోల వెండి, ఒక కిలో బంగారంతో హైదరాబాద్ లో ధనస్సు బాణం తయారు చేయించారు. శ్రీరామచంద్రుడి చేతిలో ఉండాల్సిన ధనస్సు బాణం ఆదివారం జమ్మిగడ్డ తుల్జాభవాని ఆలయానికి తీసుకువెళ్లారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி