ఖాళీ చేసినా ఇళ్లు మరికాసేపట్లో కూల్చి వేయనున్న అధికారులు

73பார்த்தது
చాదర్ ఘాట్ లోని మూసా నగర్ , రసూల్ పురాలో ఖాళీ చేసి న RBX పరిధిలోని మూసీ పరివాహక ఇళ్లను మరికాసేపట్లో కూల్చివేతలు చేపట్టనున్నారు. మూసిపరివాహిక ఏరియా లో ఉన్న కుటుంబీకులను ఇప్పటికే ఖాళీ చేయించి చంచల్ గూడ లో ఉన్న ప్రభుత్వ 2bhk ఇళ్లను కేటాయించడం జరిగింది. ఖాళీ ఇళ్లను మరికాసేపట్లో కూల్చివేయబోతున్నట్లు. మున్సిపల్. రెవిన్యూ అధికారులు తెలిపారు.

தொடர்புடைய செய்தி