ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కు పంపిణీ

78பார்த்தது
ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కు పంపిణీ
కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సోమవారం తన క్యాంపు కార్యాలయంలో బాలాజీనగర్ డివిజన్ కు చెందిన రాఘవేంద్రకు ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా మంజూరైన రూ. రెండు లక్షల విలువైన చెక్కు అందజేశారు. ఈ సందర్భంగా సోమవారం ఆయన మాట్లాడుతూ. నియోజకవర్గ వ్యాప్తంగా ఎంతో మంది నిరుపేదలకు ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నామని ఎమ్మెల్యే కృష్ణారావు వెల్లడించారు.

தொடர்புடைய செய்தி