హైడ్రా పేరుతో డైవర్షన్ పాలిటిక్స్: డీకే అరుణ

73பார்த்தது
హైడ్రా పేరుతో డైవర్షన్ పాలిటిక్స్: డీకే అరుణ
గతంలో బీఆర్ఎస్ పార్టీ చేసిన తప్పులనే, ఇప్పుడు రేవంత్ సర్కార్ చేస్తుందని మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ అన్నారు. సోమవారం కొడంగల్ నియోజకవర్గం కోస్గిలో బీజేపీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడం చేతకాని రేవంత్ ప్రభుత్వం, హైడ్రా పేరుతో నోటీసులు ఇవ్వకుండానే పేద ప్రజల ఇళ్లను కూలగొట్టి ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు.

தொடர்புடைய செய்தி