టీపీసీసీ అధ్యక్షునికి ఎంపీ బలరాం సన్మానం

59பார்த்தது
టీపీసీసీ అధ్యక్షునికి ఎంపీ బలరాం సన్మానం
టీపీసీసీ నూతన అధ్యక్షులు బొమ్మ మహేశ్ కుమార్ గౌడును కాంగ్రెస్ మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్ మంగళవారం హైదరాబాద్ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో కలిసి సన్మానించారు. మహేశ్ కుమార్ గౌడ్ సారథ్యంలో కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతం అవుతుందని ఎంపీ పేర్కొన్నారు.

தொடர்புடைய செய்தி