కెసిఆర్ పాలనే శ్రీరామరక్ష అంటూ మాజీమంత్రి సబితా ఇంద్రారెడ్డి

58பார்த்தது
తెలంగాణ రాష్ట్రము సస్యశ్యామలముగా, ప్రశాంతంగా, అభివృద్ధి పథంలో ఉండాలంటే కెసిఆర్ పాలనే శ్రీరామరక్ష అంటూ మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. హైదరాబాద్ నగర శివారు మణికొండలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో ఆదివారం టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశాన్ని సీతారాం ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి సబితా ఇంద్రారెడ్డి తో పాటు తమ తనయుడు కార్తీక్ రెడ్డి స్థానిక టీఆర్ఎస్ సీనియర్ నాయకులు పాల్గొన్నారు

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி